Exclusive

Publication

Byline

నేటి స్టాక్ మార్కెట్: మే 21, 2025 బుధవారం కొనాల్సిన 8 స్టాక్స్ ఇవే!

భారతదేశం, మే 21 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నా, మంగళవారం మాత్రం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ నిఫ్టీ50 1.05% పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 1% తగ్గి... Read More


నిఫ్టీ 50, సెన్సెక్స్: ఈరోజు మే 21న మార్కెట్ ఎలా ఉండబోతోంది?

భారతదేశం, మే 21 -- ముంబై: ప్రపంచ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వస్తుండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50లు బుధవారం కాస్త అప్రమత్తంగా ప్రారంభం కానున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ట్రెండ్స్... Read More


కోడలిని చంపేసి, యాక్సిడెంట్‌గా నమ్మించడానికి బైక్‌తో లాక్కెళ్లిన అత్తమామలు

భారతదేశం, మే 21 -- బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. ఓ 27 ఏళ్ల మహిళను ఆమె అత్తమామలు గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి 120 అడుగుల దూరం లాక్కెళ్లారు. రోడ... Read More


'హార్ట్ ల్యాంప్'కు బుకర్ ప్రైజ్: బాను ముష్తాక్ చరిత్ర సృష్టించారు

భారతదేశం, మే 21 -- కర్ణాటకకు చెందిన 77 ఏళ్ల రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త బాను ముష్తాక్ చరిత్ర సృష్టించారు. తన అనువాదకురాలు దీపా భాస్తితో కలిసి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ ప్రసి... Read More


గర్భం ధరించాక హైబీపీ రావడం చాలా ప్రమాదం, రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్ని తినండి

Hyderabad, మే 21 -- గర్భం ధరించడమే ఒక వరం. కానీ గర్భధారణ సమయంలో వచ్చే కొన్ని అనారోగ్యాలు తల్లీబిడ్డకు ఇద్దరికీ హాని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు. గర్భధారణ సమయంలో హైబీపీ వస్తే ... Read More


పెళ్లైన రెండు రోజులకే పెను విషాదం..మరి కొద్దిసేపట్లో పెళ్లి రిసెప్షన్.. అంతలోనే పెళ్లి కొడుకు మృతి..

భారతదేశం, మే 21 -- పెళ్లైన రెండు రోజులకే పెళ్లి కొడుకు విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడి పుంజుల తండాలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు ... Read More


ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు - ప్రజాభిప్రాయం ఎలా ఉంది..? 'పీపుల్స్ పల్స్' సర్వేలో తేలిన విషయాలివే

Andhrapradesh,amaravati, మే 21 -- రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఏపీలోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప... Read More


ఈ-జీరో ఎఫ్‌ఐఆర్: సైబర్ నేరాలకు డిజిటల్ అస్త్రం

భారతదేశం, మే 21 -- భారతీయ నేర న్యాయ వ్యవస్థలో ప్రథమ సమాచార నివేదిక (FIR) అనేది నేర దర్యాప్తుకు పునాది. ఇది నేరాల నివేదనకు, దర్యాప్తు ప్రారంభానికి తొలి మెట్టు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్... Read More


గాజాపై ఇజ్రాయెల్ దాడులు: 60 మందికి పైగా మృతి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విమర్శలు

భారతదేశం, మే 20 -- ఇజ్రాయెల్ దాడులు గాజాను వణికిస్తున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం కూడా దాడులు కొనసాగాయి. ఓ నివాసం, ఆశ్రయంగా మారిన ఓ పాఠశాలపై బాంబులు పడ్డాయి. ఈ దాడుల్లో కనీసం 60 మంది ప్రాణాలు కోల్ప... Read More


రానున్న 4-5 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం: ఐఎండీ

భారతదేశం, మే 20 -- నైరుతి రుతుపవనాలు కేరళలోకి రానున్న నాలుగు నుండి ఐదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం... Read More